Punjab

    కోవిడ్ -19పై పోరాటం : సేవ చేసేందుకు ముందుకొచ్చిన 500 మంది వైద్యులు

    March 26, 2020 / 05:20 AM IST

    కోవిడ్ – 19 పోరాటం చేసేందుకు ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఈ రాకాసిని బయటకు పంపేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. అందులో వైద్యులు కీలకం. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోన�

    మార్చి 31వరకూ పంజాబ్ పూర్తిగా లాక్ డౌన్

    March 22, 2020 / 08:45 AM IST

    కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరుగుతుంది. పంజాబ్‌లో ఈ ఎఫెక్ట్ ను మరింత తగ్గించేందుకు అక్కడి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్

    బిగ్ బ్రేకింగ్ : భారత్ లో నాలుగో కరోనా మరణం

    March 19, 2020 / 11:42 AM IST

    భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధిక�

    పంజాబ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బంద్

    March 19, 2020 / 07:58 AM IST

    భారతదేశంలో మొత్తం కరోనా 166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రజలు బయట తిరగడం మానేస్తున్నారు. వీటితో పాటు జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు తిరగొద్దని సూచనలు వస్తుండటంతో అక్�

    కొడుకు వ్యాపారానికి… మామ కోడలి బెడ్ రూంకి.. ఎంతకు తెగించాడంటే

    March 18, 2020 / 03:43 AM IST

    వివాహేతర సంబంధాలు పెట్టుకోవటానికి మనుషులు ఎంతగా తెగిస్తున్నారంటే వావి వరసలు కూడా మర్చి పోతున్నారు. స్వల్ప కాలిక సుఖాల కోసం పచ్చటి సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జీవితంలో చిన్న చిన్న సుఖాలకోసం ఎంతకైనా తెగిస్తున్నారు.  తనది కాని దాని

    ఢిల్లీ అల్లర్లలో సిక్కుల సేవలకు గౌరవంగా, సిక్కు తలపాగా ధరించి పెళ్లి చేసుకున్నముస్లిం యువకుడు

    March 8, 2020 / 04:39 AM IST

    ఓ ముస్లిం యువకుడు సిక్కులు ధరించే తలపాగా చుట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా వివాహం చేసుకున్నాడని..వధువు తండ్రి వెల్లడించారు. ఇతను ముస్లింలకు ఎం�

    ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

    March 6, 2020 / 05:57 AM IST

    భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�

    ఢిల్లీ అల్లర్లపై అర్ధరాత్రి విచారించిన హైకోర్టు జడ్జీ.. 24 గంటల్లోనే బదిలీ!

    February 27, 2020 / 03:06 AM IST

    ఢిల్లీ అల్లర్లను నివారించడంలో పోలీసుల వైఫల్యం, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది. ఢిల్లీ హైకోర్టు నుంచి మురళీధర్‌ ఆకస్మిక బదిలీ అయ్యారు. అలర్లపై అర్థరాత్రి విచారణ చే

    జస్టిస్, మీ మూడ్ ఎలా ఉంది? ఇంకోరోజు వాదించమంటారా?

    February 21, 2020 / 11:25 AM IST

    పంజాబ్, హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ముందుకు ఓ రిక్వెస్ట్ వచ్చింది. ఓ కేసులో నిందుతుడి తరుపు లాయర్, ఈరోజు వద్దు మరోరోజు విచారించాలని జడ్జిని కోరారు. ఆరోజు జడ్జి సీరియస్ గా ఉన్నారు. అతని కేసులోనూ అలాగే ఉండొచ్చన్న అనుమానం లాయర్ ది. అందు�

    భద్రత ఏది.. టోల్ ప్లాజా దగ్గర మహిళపై అత్యాచారం

    February 19, 2020 / 08:18 AM IST

    హైదరాబాద్ లో దిశ హత్యాచార ఘటన మరువక ముందే 19ఏళ్ల మహిళపై కర్నాల్ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. టోల్ ప్లాజా దగ్గరున్న టాయ్ లెట్ కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు.. తమ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్�

10TV Telugu News