Punjab

    PUBG గేమ్ కోసం రూ.16 లక్షలు ఖర్చు చేసిన 17ఏళ్ల కుర్రాడు

    July 5, 2020 / 10:25 AM IST

    పబ్జీ(PUBG) గేమ్.. ఎంత డేంజర్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. పిల్లలు, యువత జీవితాలను పబ్జీ నాశనం చేస్తోంది. ఇప్పటికే పబ్జీ గేమ్ కారణంగా అనేకమంది కుర్రాళ్లు పిచ్చోళ్లయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది ఉన్మాదుల్లా తయారయ్యారు. పబ్జ�

    కామాంధుడు, స్వీట్ల ఆశ చూపి పొలాల్లోకి తీసుకెళ్లి 9ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం

    July 2, 2020 / 03:57 PM IST

    పంజాబ్ రాష్ట్రం పటియాలాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. స్వీట్ల ఆశ చూపి 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. మాయమాటలతో నమ్మించి బాలికను పొలాల్లో తీసుకెళ్లిన ఆ నీచుడు దురాఘాతానికి పాల్పడ్డాడు. స్వీట్ల ఆశ చూపి చిన్నారి�

    సొంత రాష్ట్రానికి తీసుకుని వచ్చేందుకు 80 బస్సులు

    April 26, 2020 / 03:53 PM IST

    తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ (నాందేడ్) వద్ద చిక్కుకుపోయిన యాత్రికులను తిరిగి తమ సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు 80 బస్సులను నాందేడ్‌కు పంపారు. అక్కడ చిక్కుకున్న యాత్రికులను తిరిగి రాష్ట�

    జలియాన్ వాలాబాగ్ ఘటనకు నేటికి 101ఏళ్లు

    April 13, 2020 / 03:27 PM IST

    వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన  జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌కు శనివారం(ఏప్రిల్-13,32019)నాటికి 101ఏళ్లు. ఈ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాం

    పంజాబ్ పోలీసులపై కత్తులతో దాడి…7గురు అరెస్ట్

    April 12, 2020 / 09:13 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. COVID-19 లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఆదివారం ఉదయం పటియాలాలోని ఓ వెటిట�

    జిల్లాల వారీగా లాక్‌డౌన్ తొలగించిన పంజాబ్

    April 10, 2020 / 09:39 AM IST

    కరోనావైరస్ నుంచి పంజాబ్ రైతులకు తాత్కాలిక విముక్తి కల్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా రైతులకు లాక్ డౌన్ నుంచి ఉపశమనం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోతకు వచ్చిన 185 లక్�

    అంత్యక్రియలు అడ్డుకున్న 60మంది పై కేసు నమోదు

    April 10, 2020 / 09:24 AM IST

    కరోనా వ్యాధి సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డు తగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   పంజాబ్ లోని జలంధర్ లో ఒక వ్యక్తి శ్వాస కోస వ్యాధులతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో  చేరాడు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింద

    ఏప్రిల్-30వరకు పంజాబ్ లో లాక్ డౌన్ పొడగింపు

    April 8, 2020 / 11:39 AM IST

    మంగళవారం ఒక్కరోజే 20కొత్త కరోనా కేసులు నమోదవడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిస్తున్నట్లు అమరీందర్ సింగ్ సర్కార్ ఇవాళ(ఏప్రిల్-8,2020)ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు మొత్తం 99కరోనా కేసులు నమోదయ్యాయి.

    ఇన్నాళ్లు పొల్యూషన్ మనల్ని గుడ్డివాళ్లగా మార్చింది : మొదటిసారి హిమాచల్ పర్వతాలను చూస్తున్న జలంధర్ వాసులు

    April 4, 2020 / 09:12 AM IST

    ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ల కారణం భారత్ సహా దాదాప�

    15 గ్రామాలకు తాళం : 100మందిని కలిసిన కరోనా మృతుడు…23మందికి పాజిటివ్

    March 27, 2020 / 09:57 AM IST

    కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�

10TV Telugu News