Punjab

    రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు…23 మంది పంజాబ్ ఎమ్మెల్యేలకు కరోనా

    August 26, 2020 / 08:37 PM IST

    మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవా

    కరోనాతో జ‌ర్న‌లిస్టు మరణిస్తే…రూ. 10లక్షలు పరిహారం

    August 25, 2020 / 08:33 PM IST

    పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవ‌రైనా జ‌ర్న‌లిస్టు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేయ‌నున్న‌ట్లు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గుర్తింపుపొందిన‌(అక్రిడేటెడ్‌) జ‌ర్న‌లిస్టుల‌కు ఇది వ‌ర్తించ‌�

    అలా చేస్తే పంజాబ్ అగ్నిగుండమవుతది…కేంద్రానికి సీఎం హెచ్చరిక

    August 18, 2020 / 09:55 PM IST

    సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్‌-యుమునా లింక్‌ కెనాల్‌ పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు ప

    మైనర్ బాలుడితో 21 ఏళ్ల మహిళ పెళ్లి.. పూజారితో సహా ముగ్గురి అరెస్ట్

    August 16, 2020 / 08:55 PM IST

    మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మహిళతో పాటు పూజారి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని లూధియానాలో 21 ఏళ్ల మహిళతో ఆమె కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుడితో వివాహం జరిపించారు. ఈ ఘటనతో గురుద్వార పూజారి, మరో ఇద్దరిపై కేసు నమోదు చ

    నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు.. మనకు కాదులే

    August 15, 2020 / 07:41 PM IST

    74వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి వరాలు జల్లు కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలతో పాటు ప్రైవేట్‌ రంగంలో 5లక్షల ఉద్యోగాలకు అవకాశాలు క

    పంజాబ్ కల్తీ మద్యం ఘటన.. 98కి చేరిన మృతులు

    August 3, 2020 / 11:42 AM IST

    పంజాబ్ లో కలకలం రేపిన కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఆదివారం నాటికి మృతుల సంఖ్య 98మందికి చేరింది. ఈ నకిలీ మద్యం అమ్మిన ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇప్పటివరకు 25మందికి పైగా అరెస్టు చేశారు. హూచ్ విషాదం వెనుక ముగ్గురు మహిళలు కూడా

    10 మొక్కలు నాటితే తుపాకీ లైసెన్స్..పచ్చదనం కోసం పాటియాల కొత్త పద్ధతి

    July 31, 2020 / 09:23 AM IST

    మీకు తుపాకీ లైసెన్స్ కావాలా? దీని కోసం ఏమాత్రం కష్టపడక్కర్లేదు. కేవలం 10 మొక్కలు నాటితే చాలా ఘన్ కు లైసెన్స్ ఇచ్చేస్తామంటోంది పంజాబ్ ప్రభుత్వం. అదేంటీ మొక్కలు నాటితే తుపాకీ లైసెన్స్ ఇచ్చేస్తారా? ఇదేదో బాగుందే అనుకుంటున్నారా? మరి అంత ఈజీ రూల్ �

    వదిన ప్రవర్తన నచ్చక ఆత్మహత్య చేసుకున్న మరిది

    July 28, 2020 / 08:31 AM IST

    కోడలిగా ఇంటికి వచ్చిన వదిన అత్తమామలతో గొడవ పడటం నచ్చని ఒక మరిది ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్ లోని చండీఘర్ రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది. టిబ్బా పోలీసు స్టేషన్ పరిధిలో వ్యాపారం నిర్వహించే 21 ఏళ్ళ యువకుడు శనివారం ఆత్మ హత్య చేసుకున్నాడు. అతని బ

    ప్రతీకారం తీర్చుకున్న లైన్ మెన్..పోలీస్ స్టేషన్ కు రూ. 3 లక్షల ఫైన్ వేశాడు, ఎందుకో తెలుసా ?

    July 22, 2020 / 10:15 AM IST

    మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్న టైం వచ్చేసింది. కరె�

    జాట్లు, పంజాబీలకు బుర్రలు లేవు..బెంగాలీలు స్మార్ట్ : త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

    July 21, 2020 / 09:46 AM IST

    జాట్లు, పంజాబీలు బలవంతులే కానీ…మెదడు ఎక్కువగా పనిచేయదంటూ..త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాల మండిపడ్డారు. స�

10TV Telugu News