Punjab

    టీవీ యాడ్స్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పి మహిళపై అత్యాచారం

    October 1, 2020 / 11:24 AM IST

    టీవీలో ప్రకటనలలో నటించటానికి కొత్త వ్యక్తులను పరిచయం చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం చేసారు. టీవీల్లో కనపడాలనే తపనతో మహిళలు ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోస పోతూనే ఉన్నారు. పంజాబ్ లోని మొహలీ కు చెందిన ఒక మహిళకు సినిమాల్లోన�

    టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ బ్యాటింగ్!

    September 27, 2020 / 07:10 PM IST

    IPL 2020, RR vs KXIP Live Streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 తొమ్మిదవ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తో తలపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రాజస్థాన�

    హర్ ‌సిమ్రత్‌ రాజీనామా మోడీని “అణు బాంబులా” కుదిపేసింది

    September 25, 2020 / 08:34 PM IST

    వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇటీవల కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్ ‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హర్‌ సిమ్రత్ రాజీనామా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కుదిపివేసిందని శిరోమణి అకా

    Bharat Bandh:వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా..గేదెలపై ఎక్కి నిరసన..

    September 25, 2020 / 11:30 AM IST

    Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు, యూనియన్లు దేశవ్యాప్త న�

    జైలు నుంచే విద్వంసానికి భారీ స్కెచ్.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

    September 15, 2020 / 01:55 PM IST

    కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్‌లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆ

    ఇండో-పాక్​ బోర్డర్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం

    September 12, 2020 / 04:14 PM IST

    భారత్‌-పాక్‌ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ జిల్లా ఇండో-పాక్​ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను శనివారం బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు పలు ఆయ

    రిటైర్ మెంట్ విషయంలో మనస్సు మార్చుకున్న యువరాజ్ సింగ్!

    September 10, 2020 / 09:20 AM IST

    టీమిండియా ఆల్ రౌండర్ యువ రాజ్ సింగ్ మనస్సు మార్చుకున్నాడు. 2019, జూన్ 10వ తేదీన అంతర్జాతీయ క్రికేట్ తో పాటు దేశవాళి ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్ మెంట్ వెనక్కి తీసుకోవాలని, పంజాబ్ క్రికెట్ తరపున లీగ్ మ్యాచ్ లు ఆడాలని భావిస్త

    ఫేస్ మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం

    September 7, 2020 / 04:54 PM IST

    కరోనా రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్ పై మత్తు మందుచల్లి……మైనర్ బాలిక మానం దోచేసిన కాంట్రాక్టర్ ఉదంతం పంజాబ్ లో వెలుగు చూసింది. జిరాక్ పూర్ పట్టణంలో వివిధ పనులకు లేబర్ ను సమకూర్చే కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత

    మహిళా ఎక్సైజ్ అధికారిని వేధించిన తాగుబోతు పోలీసులు, ఆమె బావను షూట్ చేశారు

    September 1, 2020 / 02:41 PM IST

    Crime News: పంజాబ్ లోని ఆరుగురు పోలీసు అధికారులు ఒక మహిళా ఎక్సైజ్ అధికారిని రోడ్డుపై కారులో వెంబడించి వేధించారు. అదేంటని అడిగిన ఆమె బావను కాల్చి చంపారు. బటాలాలో మద్యం సేవించిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ శాఖ మహిళా అధికారి అ�

    ఫిఫ్టీ – ఫిఫ్టీ : స్కూ-సైకిల్ వెహికల్ భలే ఉందే..

    August 28, 2020 / 12:43 PM IST

    స్కూలుకెళ్లే విద్యార్ధి ‘‘నాన్నా నాకో సైకిల్ కొనిపెట్టు’’అని అడుగుతాడు..అదే కాలేజీకెల్లే అబ్బాయి ‘నాన్నా నాకో బైక్ కొనిపెట్టు’’అని అడుగుతాడు. ఏయ్..సైకిలూ లేదు..బైకు లేదు అని తిడతాడు. కానీ కొడుకు అడిగిన వాహనం కొనివ్వాలని తండ్రికి మనసులో ఉంట�

10TV Telugu News