Punjab

    ఘోర ప్రమాదం : స్కూల్ వ్యాన్ లో మంటలు.. పిల్లలు మృతి

    February 15, 2020 / 10:51 AM IST

    పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 8మంది గాయపడ్డారు. మంటల్లో

    Delhi Election 2020 :57 స్థానాల ఆధిక్యంలో ఆప్..పంజాబ్‌లో సంబరాలు

    February 11, 2020 / 06:30 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యం కొనసాగిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆప్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటు వేడుకలు జరుపుకుంటున్నార�

    పంజాబ్‌లో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం

    February 8, 2020 / 11:46 AM IST

    పంజాబ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.

    కిరాణ కొట్టులో ఉప్పు, పప్పుతో పాటు విస్కీ కూడా కొనుక్కోండి

    February 3, 2020 / 05:22 AM IST

    మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరింత తాగండి, ఊగండి అని ప్రభుత్వం అంటోంది. తాగుబోతులకు ఇబ్బందులు కలగకుండా

    వైరల్ : బాలుడిపై దాడి చేసిన పెంపుడు కుక్క వీడియో

    January 30, 2020 / 05:20 AM IST

    ఓ పెంపుడు కుక్క పిట్ బుల్ 15 ఏళ్ల బాలుడి పై దాడి చేసిన ఘటన పంజాబ్ జలంధర్ లో చోటు చేసుకుంది. ఆ బాలుడిని రక్షించటం కోసం చుట్టు ప్రక్కల వారు కుక్కను చితకబాదారు. అయినా..ఆ కుక్క..బాలుడి పిక్కను మాత్రం అసలు వదలేదు. ఘటన బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్

    నీళ్లు ఇచ్చి.. పంజాబ్‌ను ఎడారి చేసుకోలేం: మోడీతో మాట్లాడతాం

    January 24, 2020 / 11:46 AM IST

    నది నీళ్లు పక్క రాష్ట్రాలతో పంచుకుని పంజాబ్‌ను ఎడారి చేసుకోలేమంటున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌నాథ్ సింగ్. గురువారం అన్ని పార్టీలతో మీటింగ్‌కు హాజరైన ఆయన నది నీళ్లు పంచుకోవడం కుదరదనే తీర్మానం చేసుకున్నారు. తద్వారా నది నీటిమట్టం తగ్

    CAAకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం

    January 17, 2020 / 10:50 AM IST

    CAA అంశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని పంజాబ్ వ్యతిరేకంగా తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీఆర్, ఎన్నార్సీలపైనా ఆలోచించే పనిలో ఉంది. అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా దీనిక�

    తగ్గుతున్న ఉల్లి ధరలు

    December 9, 2019 / 02:11 PM IST

    దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతుంటే కొన్నిరాష్ట్రాలు సబ్సిడీ ధరకు ఉల్లిని అందిస్తూ  ప్రజలకు  ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్‌, టర్కీల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఉల్లిని చూస్తుంటే వీటి ధరలు క్రమేపి తగ్గు ముఖం పడతాయనే సం�

    రాత్రి 9నుంచి ఉదయం 6వరకు : మహిళలను ఉచితంగా ఇళ్ల దగ్గర డ్రాప్ చేస్తాం

    December 4, 2019 / 12:11 PM IST

    రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున

    రాగల 48 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు

    November 26, 2019 / 03:25 AM IST

    దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో  వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�

10TV Telugu News