Home » Punjab
బాలీవుడ్ యాక్షన్ హీరో, గురుదాస్ పూర్ బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్ సోమవారం(ఏప్రిల్-29,2019) నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడు బాబీ డియోల్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు శ్వైత్ మాలిక్, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి కెప్టెన్ అభిమన్యు, అకా�
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్ 23)న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నుంచి ఆప్ అభ్యర్థిగా పో�
బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్ ఇవాళ(ఏప్రిల్-23,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్ ల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని తన తండ్రి సపోర్ట్ చేసిన విధంగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీక
ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం(ఏప్రిల్-1,2019) తెల్లవారు జామున 3 గంటలకు పాక్ కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోను…భారత భూభాగానికి దగ్గర్లో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్�
పంజాబ్ కు చెందిన డ్రగ్ ఇన్స్ పెక్టర్ దారుణహత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి తన ఆఫీసులోకి చొరబడి ఆమెపై రెండు సార్లు కాల్పులు జరిపాడు.
ఐపీఎల్ 2019 సీజన్ 12లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా సోమవారం(మార్చి 25, 2019) రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమికి చేరువగా వెళ్లిన పంజాబ్ జట్టు ఆఖర్లో అసాధారణంగా పోరాడి 14 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాట�
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా సోమవారం(మార్చి-25,2019) రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు ని�
పంజాబ్లో అద్బుతం జరిగింది. 118 ఏళ్ల బామ్మకు వైద్యులు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఇంత వయస్సున్న వారికి ఆపరేషన్ చేయడం గొప్ప విషయమని భావించి గిన్నీస్ బుక్ రికార్డ్స్కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�