Home » punjagutta
బిర్యానీలో అదనంగా పెరుగు ఇవ్వాలని అడగటమే లియాకత్ పాలిట మృత్యువైంది. Hyderabad Hotel
ఓ తండ్రికి కూతురుంటే ఎంతో ప్రేమ. ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమను వెరైటీగా చాటుకున్నాడు. 400 కిలోల టమాటాలు కొని అందరికీ పంచిపెట్టాడు. టమాటాల కోసం జనం క్యూ కట్టారు.
అభాగ్యులపైకి దూసుకెళ్లిన కారు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గానూ కీలక మార్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగానే పంజాగుట్ట వద్ద స్టీల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139మంది అత్యాచారం కేసు భారీ మలుపు తీసుకుంది. ఇందులో నిజానిజాలు తెరపైకి వచ్చాయి. తనపై 139మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నల్గొండ యువతి స్వయంగా మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో �
139 People Rape Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలు సంచలన నిజాలు బయటపెట్టింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని బాధితురాలు చెప్పింది. అంతేకాదు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు అమాయకులు �
Hyderabad Rape Victim on Anchor Pradeep: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని మందృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధితురాలికి, కుటుంబానికి పూర
18 ఏళ్ల యువతికి నడుము నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. నడుము నొప్పి ఆపరేషన్ ఏంటో అనుకున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. వాళ్లు బయటకు