-
Home » punjagutta
punjagutta
Hyderabad : పెరుగు అడిగాడని చంపేశారు.. హైదరాబాద్లో దారుణం, మెరిడియన్ హోటల్ ఘటనలో ఐదుగురు అరెస్ట్
September 13, 2023 / 12:48 AM ISTబిర్యానీలో అదనంగా పెరుగు ఇవ్వాలని అడగటమే లియాకత్ పాలిట మృత్యువైంది. Hyderabad Hotel
Hyderabad : కూతురి పుట్టినరోజుకి 400 కేజీల టమాటాలు పంచిన తండ్రి
July 20, 2023 / 05:48 PM ISTఓ తండ్రికి కూతురుంటే ఎంతో ప్రేమ. ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమను వెరైటీగా చాటుకున్నాడు. 400 కిలోల టమాటాలు కొని అందరికీ పంచిపెట్టాడు. టమాటాల కోసం జనం క్యూ కట్టారు.
అభాగ్యులపైకి దూసుకెళ్లిన కారు
March 18, 2022 / 05:41 PM ISTఅభాగ్యులపైకి దూసుకెళ్లిన కారు
Hyderabad Steel Bridge: హైదరాబాద్లో రెండో స్టీల్ బ్రిడ్జ్ రెడీ
July 5, 2021 / 06:58 AM ISTగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గానూ కీలక మార్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగానే పంజాగుట్ట వద్ద స్టీల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది.
బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారం, హైదరాబాద్లో దారుణం
March 10, 2021 / 03:16 PM ISTహైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
139మంది అత్యాచారం కేసు: యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడిని ఎందుకు ఇరికించారు, మందకృష్ణ ఎందుకు రంగంలోకి దిగారు?
August 31, 2020 / 04:33 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139మంది అత్యాచారం కేసు భారీ మలుపు తీసుకుంది. ఇందులో నిజానిజాలు తెరపైకి వచ్చాయి. తనపై 139మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నల్గొండ యువతి…
139మంది అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్.. 139మంది రేప్ చెయ్యలేదు, యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు అమాయకులు
August 31, 2020 / 01:17 PM IST139 People Rape Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలు సంచలన నిజాలు బయటపెట్టింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని బాధితురాలు…
139మంది అత్యాచారం కేసు.. యాంకర్ ప్రదీప్కి ఎలాంటి సంబంధం లేదు, మొదటి దోషి మీసాల సుమన్, రెండో దోషి డాలర్ భాయ్, సంచలన నిజాలు చెప్పిన మందకృష్ణ మాదిగ
August 31, 2020 / 01:03 PM ISTHyderabad Rape Victim on Anchor Pradeep: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ…
139మంది అత్యాచారం కేసు.. 40శాతం మందికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, సీబీఐ విచారణకు మందకృష్ణ మాదిగ డిమాండ్
August 31, 2020 / 12:16 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని మందృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధితురాలికి,…
ఎలా దిగింది : యువతి శరీరం నుంచి బుల్లెట్ తీసిన నిమ్స్ డాక్టర్లు
December 23, 2019 / 07:53 AM IST18 ఏళ్ల యువతికి నడుము నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. నడుము నొప్పి ఆపరేషన్ ఏంటో అనుకున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. వాళ్లు బయటకు