Home » Puri Jagannadh temple
ఒడిషాలోని భువనేశ్వర్ లోని జగన్నాధ్ స్వామి ఆలయంలోని ఒక ఉప ఆలయంలోని పూజారి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ విధించారు. జులై 12న మొదలుకానున్న రథ యాత్ర సందర్భంగా ఆదివారం నుంచి అమలుచేయనున్నారు.
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం ఒడిషాలోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.547 కోట్ల రూపాయలు సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ లో ఉండిపోయాయి. ఒక ప్రయివేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉంచటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువె�