-
Home » Purvanchal Expressway
Purvanchal Expressway
230 kmph: షాకింగ్ వీడియో.. కారు వేగం 230 కి.మీ.. బీఎండబ్ల్యూ కారు ప్రమాద ఘటనలో సంచలన వీడియో విడుదల
అతివేగం ప్రాణాంతకం అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ఇటీవల బీఎండబ్ల్యూ కారులోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు ముందు వారు తీసుకున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో కారు ప్రయాణిస్తున్న వేగం చూసి నెటిజన్లు షాకవుతున్న�
Uttar Pradesh: బీఎండబ్ల్యూ కారు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి
బీఎండబ్ల్యూ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Road Accident : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు �
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన మోదీ
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన మోదీ
PM Modi : పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన మోదీ..హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పుర్ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)"పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే"ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో
దేశంలోనే అత్యంత పొడవైన రన్వేపై రయ్
దేశంలోనే అత్యంత పొడవైన రన్వేపై రయ్
PM Modi నేడు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను వినూత్నంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఉత్తర్ప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ ఇవాళ వినూత్నంగా నిర్వహించనున్నారు.
Modi : పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై వాయుసేన విమానంలో మోదీ ల్యాండింగ్
వైమానిక దళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహరించనున్నారు. ఆ విమానం మంగళవారం (నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ల్యాండింగ్ కానుంది.
తవ్వకాల్లో బైటపడ్డ కుషాణుల కాలంనాటి నాణాలు, విగ్రహాలు
UP Mau district Ancient 150 coins in excavations : ఉత్తరప్రదేశ్ లోని స్థానికులకు పురాతన కాలం నాటి నాణాలు, కొన్ని విగ్రహాలు దొరికాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా అధికారులకు తెలియటంతో వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపించగా అవి కుషాణుల కాలంనాటివని తేలింది. పూర్వాంచల్ ఎక్స్ప్