Home » Purvanchal Expressway
అతివేగం ప్రాణాంతకం అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ఇటీవల బీఎండబ్ల్యూ కారులోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు ముందు వారు తీసుకున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో కారు ప్రయాణిస్తున్న వేగం చూసి నెటిజన్లు షాకవుతున్న�
బీఎండబ్ల్యూ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు �
పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన మోదీ
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పుర్ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)"పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే"ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో
దేశంలోనే అత్యంత పొడవైన రన్వేపై రయ్
ఉత్తర్ప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ ఇవాళ వినూత్నంగా నిర్వహించనున్నారు.
వైమానిక దళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహరించనున్నారు. ఆ విమానం మంగళవారం (నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ల్యాండింగ్ కానుంది.
UP Mau district Ancient 150 coins in excavations : ఉత్తరప్రదేశ్ లోని స్థానికులకు పురాతన కాలం నాటి నాణాలు, కొన్ని విగ్రహాలు దొరికాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా అధికారులకు తెలియటంతో వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపించగా అవి కుషాణుల కాలంనాటివని తేలింది. పూర్వాంచల్ ఎక్స్ప్