Home » Pushpa 2 Stampede
సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కాస్త ఊరట లభించింది.
Pushpa 2 Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. తొక్కిసలాటలో గాయపడి హాస్పి�
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ తరపున ఒక రూ.కోటి, మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ చెరో రూ.50 లక్షల�
సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని నిన్న అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
ఈ రోజు విచారణకు వెళ్లిన అల్లు అర్జున్ ను ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ కి సంధ్య థియటర్ ఘటనలో భాగంగా నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు ఉదయం చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లారు అల్లు అర్జున్.
విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు.విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా.. సర్కిల్ ఇన్స్పెక్టర్ నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి నోటీస్ ఇచ్చారు.
తాజాగా దర్శకుడు సుకుమార్ సైతం పరామర్శించారు.