Puts

    గొప్ప సందేశం, 2రూపాయల న్యూస్ పేపర్ కొంటే మాస్కు ఉచితం

    July 22, 2020 / 03:31 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిన్నర మంది ఈ వైరస్ బారినపడ్డారు. లక్షలమందిని కరోనా బలితీసుకుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. అందులో �

    కరోనా భయం…4వ వంతు జనాభాను దిగ్భందించిన ఇటలీ

    March 8, 2020 / 11:39 AM IST

    ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప�

    Indian Navy సంచలన నిర్ణయం : స్మార్ట్ ఫోన్‌లు, ఫేస్ బుక్ బ్యాన్

    December 30, 2019 / 04:38 AM IST

    Indian Navyలో స్మార్ట్ ఫోన్‌లను బ్యాన్ చేశారు. నేవీ స్థావరాలు, డాక్ యార్డులు, యుద్ధ నౌకలలో వీటిని ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా శత్రువులకు సమాచారం అందవేస్తున్నారనే కారణంతో ఫోన్స్‌పై నిషేధం విధించారు. సున్ని�

    బ్రేకింగ్ : పాక్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిన FATF

    August 23, 2019 / 06:41 AM IST

    అంతర్జాతీయంగా పాక్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను అడ్డుకోవడంలో విఫలమైందంటూ..పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది అఫిలియేటెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్. తీవ్రవాదులకు నిధులను సరఫరా అడ్డుకోవాలని..గతంలోన

10TV Telugu News