Home » QUALITY
నిజమైన యాప్స్ ఏంటో..నకిలీ యాప్స్ తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గూగుల్ ప్లే స్టోర్ గుర్తించి...కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పె
dirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్ కిచెన్లో
Nadu-Nedu in health department: వైద్య ఆరోగ్య రంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని ఇతర అధికారులు హాజరయ్యారు. నాడు-నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం.. ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. 500 మందికిపైగా శిల్పులు చేతిలో.. అందరూ ఆశ్చర్యపడేలా యాదాద్రి సాక్షాత్కరించబోతుంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం ఆధ�
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని భారత యువ పేసర్ నవదీప్ సైనీ వెల్లడించాడు. అభిప్రాయాలు పంచుకుంటే అభినందిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని నవదీప్ అన్నారు అరంగేట్రం �
ఏపీలో ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచుల్లోకి నీరు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. దీంతో వారం రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో కావాల్సిన ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇసుక కొరత ఉందనే మాట నాకు వినిపి
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్.... హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్న
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత నియమాల్లో సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేసింది. కొత్త విధివిధానాలు ప్రకటిస్తూ