-
Home » QUALITY
QUALITY
Google Launching New Rules : గూగుల్ ప్లే స్టోర్ కొత్త గైడ్ లైన్స్
May 3, 2021 / 01:18 PM ISTనిజమైన యాప్స్ ఏంటో..నకిలీ యాప్స్ తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గూగుల్ ప్లే స్టోర్ గుర్తించి...కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
హోటల్స్, రెస్టారెంట్స్లో డర్టీ పిక్చర్.. అపరిశుభ్ర వాతావరణంలో వంట, కుళ్లిన మాంసంతో బిర్యానీ, హానికరమైన కెమికల్స్
November 7, 2020 / 02:55 PM ISThotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు…
హోటల్స్, రెస్టారెంట్స్లో డర్టీ పిక్చర్.. రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ లాగిస్తున్నారా..? అయితే మీకు మూడినట్టే
November 6, 2020 / 05:15 PM ISTdirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని…
ఏపీలో రూ.17వేల కోట్ల ఖర్చుతో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు
October 29, 2020 / 05:19 PM ISTNadu-Nedu in health department: వైద్య ఆరోగ్య రంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని ఇతర అధికారులు హాజరయ్యారు. నాడు-నేడు కింద కొత్తగా…
అదిగో యాదాద్రి..అద్బుతం..ప్రత్యేకతలు, విశేషాలు తెలుసుకోండి
September 13, 2020 / 02:23 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం.. ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. 500 మందికిపైగా శిల్పులు చేతిలో.. అందరూ ఆశ్చర్యపడేలా యాదాద్రి సాక్షాత్కరించబోతుంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం ఆధ్యాత్మిక,…
బౌలర్ ప్రతిదానికి తల ఊపాలని కోహ్లీ కోరుకోడు : నవదీప్ సైనీ
August 2, 2020 / 11:36 AM ISTటీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. తన బౌలర్ల అభిప్రాయాలను శ్రద్ధగా ఆలకిస్తాడని భారత యువ పేసర్ నవదీప్ సైనీ వెల్లడించాడు. అభిప్రాయాలు పంచుకుంటే అభినందిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆయనలో నచ్చే నాయకత్వ లక్షణాల్లో ఇదొకటని నవదీప్…
ఇసుక కొరత అనే మాట వినిపించకూడదు, వారం రోజుల్లో స్టాక్ చేయాలి, సీఎం జగన్ ఆదేశం
July 7, 2020 / 01:45 PM ISTఏపీలో ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచుల్లోకి నీరు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. దీంతో వారం రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో కావాల్సిన ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలని అధికారులను సీఎం…
హుస్సేన్ సాగర్ లో పెరిగిన నీటి నాణ్యత
April 28, 2020 / 05:47 AM ISTకరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్.... హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్న
ముస్లిం కరోనా రోగులకు గుడ్ న్యూస్ : ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో నాణ్యమైన రంజాన్ ఫుడ్
April 25, 2020 / 09:42 AM ISTపవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్…
రేషన్ కార్డుకి కొత్త అర్హతలు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
December 2, 2019 / 02:53 PM ISTఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత నియమాల్లో సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేసింది. కొత్త విధివిధానాలు ప్రకటిస్తూ