Home » QUARANTINE
చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.
స్ట్ బెంగాల్ రాష్ట్రం నదియా జిల్లాలోని కళ్యాణిలోని జవహార్ నవోదయ విద్యాలయలోని 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్థానిక అధికారి ఒకరు కన్ఫర్మ్ చేశారు.
ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులకు హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..
కర్ణాటక వెళ్తున్నారా? అయితే క్వారంటైన్ ఉండాల్సిందే.. అలాగే కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాల్సిందే. అందరికి కాదంట.. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచే ప్రయాణికులకు మాత్రమేనట.
దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ టెన్షన్ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒమన్ దేశం ట్రావెల్ నిబంధనల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ ప్రధాని మోదీకి ఫోన్ చేసిన మాట్లాడారు. భారతీయ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను అధికారికంగా గుర్తించేందుకు బ్రిటన్ తాజాగా అంగీకరించిన
బ్రిటన్ తన వ్యాక్సినేషన్ విధానాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ఇప్పుడు తన కొత్త ప్రయాణ నియమాలలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ను ఆమోదించింది.
టీమిండియాకు చెప్పకనే చెప్పి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆఫర్ ఇస్తున్నాడు దినేశ్ కార్తీక్. తొమ్మిది రోజులుగా క్వారంటైన్ లో ఉంటూ కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రిషబ్ పంత్.
భారత క్రికెటర్ల కోసం రుచికరమైన రెసిపీ చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న క్రికెటర్లకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం వెజిటేరియన్ రెసిపీ మాక్డక్ వడ్డించారు.