quarry

    Warangal : కాజీపేట క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు మృతి

    December 18, 2021 / 12:27 PM IST

    కాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

    కర్నాటకలోని క్వారీలో పేలుడు.. ఆరుగురు మృతి

    February 23, 2021 / 11:29 AM IST

    quarry blast in Karnataka : కర్నాటకలో ఓ క్వారీలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. చిక్‌బల్లాపూర్‌లోని హిరెనగవల్లిలో ఈ పేలుడు సంభవించింది. క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై కర్నాటక ముఖ్యమంత్ర�

10TV Telugu News