Home » quits
Actor Vijayakanth అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామాం చోటుచేసుకుంది. తమిళనాడులో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే కూటమికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని దేశీయ ముర్పొ�
VK Sasikala ఎన్నికల పోలింగ్ తేదీ సమిపిస్తున్న సమయంలో తమిళనాట ఊహించని ఘటన చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతునట్టు ఆమె ప్రకటించారు. తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని శశ
Bengal Officer జనవరి-21న హుగ్లీ జిల్లాలో బీజేపీ నేత సువెందు రోడ్ షోలో ‘గోలీమారో..’ (దేశద్రోహులను కాల్చండి)అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆదేశించిన టాప్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్.. హుమయూన్ కబీర్ తన ఉద్యోగానికి �
Facebook India Policy Head Quits భారత్లో ఫేస్బుక్ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని,హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు అనుమతిస్తోందనే ఆరోపణలు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి ముప్పు �
Eknath Khadse Quits BJP For NCP మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఈ సందర్భంగా ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు. దేవేంద్ర �
ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి షా ఫైజల్.. జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకా�
వెస్ట్ బెంగాల్ కు చెందిన భారత్ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మెహ్తాబ్ హుస్సేన్ యూటర్న్ తీసుకున్నాడు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే పాలిటిక్స్ నుంచి క్విట్ కావడం సంచలనంగా మారింది. భారత ఎక్స్ పుట్ బాలర్ �
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ మోడీ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ �
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జనసేన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నేతలు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. నిన్ననే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే