Rachakonda commissionerate

    Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్టు

    July 5, 2022 / 03:04 PM IST

    నిందితులు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ ఐటీ ఉద్యోగి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడు.

    సాక్ష్యాలు తారుమారు కాకుండా పోలీసులు ఏం చేశారంటే ?

    February 7, 2020 / 05:48 AM IST

    హాజీపూర్ సీరియల్ హత్యకేసులో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష పడటంలో పోలీసు శాఖ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు.  కానిస్టేబులు నుంచి పై స్థాయి అధికారివరకు అందరూ సమన్వయంతో పనిచేసి నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా నేరాన్ని నిరూపించగ�

    నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు : ప్రధాన నిందితుడు పాత నేరస్ధుడే

    February 5, 2019 / 11:37 AM IST

    హైదరాబాద్: నకిలీ 2000 మరియు 500 రూపాయల నోట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులలో 10 మందిని  ఎల్ బి నగర్ జోన్ SOT  పోలీసులు  అరెస్ట్ చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్  మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివర�

    పెట్రోలు మాఫియా: నలుగురు అరెస్టు,8 మంది పరారీ

    January 17, 2019 / 10:54 AM IST

    హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలోని IOC/BPC పెట్రోలు కంపెనీల పైప్ లైన్ లనుంచి డీజిల్  దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోలో, డీజిల్ దొంగతనం చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారంచేస్తున్

10TV Telugu News