Home » Rachakonda commissionerate
నిందితులు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ ఐటీ ఉద్యోగి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడు.
హాజీపూర్ సీరియల్ హత్యకేసులో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష పడటంలో పోలీసు శాఖ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానిస్టేబులు నుంచి పై స్థాయి అధికారివరకు అందరూ సమన్వయంతో పనిచేసి నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా నేరాన్ని నిరూపించగ�
హైదరాబాద్: నకిలీ 2000 మరియు 500 రూపాయల నోట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులలో 10 మందిని ఎల్ బి నగర్ జోన్ SOT పోలీసులు అరెస్ట్ చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివర�
హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లిలోని IOC/BPC పెట్రోలు కంపెనీల పైప్ లైన్ లనుంచి డీజిల్ దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోలో, డీజిల్ దొంగతనం చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారంచేస్తున్