racket

  • Munir : మనిషి కాదు మృగం… ఐదేళ్లలో 75మందితో పెళ్లి, 200 మంది యువతులను..

    October 6, 2021 / 12:00 AM IST

    ఇప్పటివరకు 75మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 200 మంది యువతులను భారత్ లోకి అక్రమ రవాణ చేసినట్లు..

  • Smuggling Cows : చిత్తూరులో పశువుల అక్రమ రవాణా

    June 16, 2021 / 09:13 AM IST

    చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని…

  • హైదరాబాద్ షేక్‌పేట్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్ట్

    February 1, 2021 / 03:00 PM IST

    banjara hills police busted prostitution racket: హైదరాబాద్ షేక్ పేట్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు…

  • హైదరాబాద్ ల్యాబ్ లో డ్రగ్స్ తయారీ

    August 18, 2020 / 08:28 AM IST

    హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ…

  • సెక్స్ రాకెట్‌లో టీవీ నటి, సింగర్ అరెస్టు

    January 17, 2020 / 10:24 AM IST

    హై ప్రొఫైల్ ఉన్న ముగ్గురు మహిళా ఆర్టిస్టులతో పాటు ఓ మైనర్‌ను సెక్స్ రాకెట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని అంధేరీలో ఓ 3 స్టార్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.…

  • అమ్మ కానికి గర్భం : నల్గొండలో సరోగసి కలకలం

    September 2, 2019 / 09:55 AM IST

    అమాయక మహిళలను ట్రాప్ చేసి సరోగసికి చేస్తున్న ముఠా డొంక కదులుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలో సరోగసి కలకలం రేపుతోంది. డబ్బులు అధికంగా వస్తాయనే ఆశతో భార్యకు సరోగసి చేయించిన ఘటన వెలుగులోకి రావడంతో…

  • పేదోళ్లే టార్గెట్ : విశాఖలో కిడ్నీ రాకెట్

    May 9, 2019 / 08:01 AM IST

    వారికి పేదోళ్లే టార్గెట్. ఆర్థిక అవసరాలతో ఇబ్బందులు పడుతున్న  వారిని ట్రాప్ చేస్తారు. వారి కిడ్నీలను దోచేస్తారు. విశాఖ  పట్టణంలో కిడ్నీ రాకెట్ ముఠా బట్టబయలైంది. ఆర్ధిక అవసరాలు ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలే…

  • ఎన్నికల వేళ కలకలం : రూ.281 కోట్ల భారీ కుంభకోణం

    April 9, 2019 / 04:14 AM IST

    ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్‌లో భారీ స్కామ్‌ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్‌ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.

  • కాల్ సెంటర్ దందా : అప్పు ఇస్తాం అంటూ కోట్లు కొట్టేశారు

    March 26, 2019 / 05:51 AM IST

    హైదరాబాద్‌ : దోపిడీకి ఏదీ అనర్హం కాదు. ఈ మాటనే నమ్ముకున్న కొంతమంది కాల్ సెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు.  పర్సనల్ లోన్ల పేరుతో కోట్లు దోచుకున్నారు. ఈ ముఠా గుట్టును బైట పెట్టారు…

10TV Telugu News