-
Home » racket
racket
Munir : మనిషి కాదు మృగం… ఐదేళ్లలో 75మందితో పెళ్లి, 200 మంది యువతులను..
October 6, 2021 / 12:00 AM ISTఇప్పటివరకు 75మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 200 మంది యువతులను భారత్ లోకి అక్రమ రవాణ చేసినట్లు..
Smuggling Cows : చిత్తూరులో పశువుల అక్రమ రవాణా
June 16, 2021 / 09:13 AM ISTచిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని…
హైదరాబాద్ షేక్పేట్లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్ట్
February 1, 2021 / 03:00 PM ISTbanjara hills police busted prostitution racket: హైదరాబాద్ షేక్ పేట్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు…
హైదరాబాద్ ల్యాబ్ లో డ్రగ్స్ తయారీ
August 18, 2020 / 08:28 AM ISTహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ…
సెక్స్ రాకెట్లో టీవీ నటి, సింగర్ అరెస్టు
January 17, 2020 / 10:24 AM ISTహై ప్రొఫైల్ ఉన్న ముగ్గురు మహిళా ఆర్టిస్టులతో పాటు ఓ మైనర్ను సెక్స్ రాకెట్లో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని అంధేరీలో ఓ 3 స్టార్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.…
అమ్మ కానికి గర్భం : నల్గొండలో సరోగసి కలకలం
September 2, 2019 / 09:55 AM ISTఅమాయక మహిళలను ట్రాప్ చేసి సరోగసికి చేస్తున్న ముఠా డొంక కదులుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలో సరోగసి కలకలం రేపుతోంది. డబ్బులు అధికంగా వస్తాయనే ఆశతో భార్యకు సరోగసి చేయించిన ఘటన వెలుగులోకి రావడంతో…
పేదోళ్లే టార్గెట్ : విశాఖలో కిడ్నీ రాకెట్
May 9, 2019 / 08:01 AM ISTవారికి పేదోళ్లే టార్గెట్. ఆర్థిక అవసరాలతో ఇబ్బందులు పడుతున్న వారిని ట్రాప్ చేస్తారు. వారి కిడ్నీలను దోచేస్తారు. విశాఖ పట్టణంలో కిడ్నీ రాకెట్ ముఠా బట్టబయలైంది. ఆర్ధిక అవసరాలు ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలే…
ఎన్నికల వేళ కలకలం : రూ.281 కోట్ల భారీ కుంభకోణం
April 9, 2019 / 04:14 AM ISTఎన్నికల సమయాన మధ్యప్రదేశ్లో భారీ స్కామ్ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.
కాల్ సెంటర్ దందా : అప్పు ఇస్తాం అంటూ కోట్లు కొట్టేశారు
March 26, 2019 / 05:51 AM ISTహైదరాబాద్ : దోపిడీకి ఏదీ అనర్హం కాదు. ఈ మాటనే నమ్ముకున్న కొంతమంది కాల్ సెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు. పర్సనల్ లోన్ల పేరుతో కోట్లు దోచుకున్నారు. ఈ ముఠా గుట్టును బైట పెట్టారు…