racket

    Munir : మనిషి కాదు మృగం… ఐదేళ్లలో 75మందితో పెళ్లి, 200 మంది యువతులను..

    October 6, 2021 / 12:00 AM IST

    ఇప్పటివరకు 75మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 200 మంది యువతులను భారత్ లోకి అక్రమ రవాణ చేసినట్లు..

    Smuggling Cows : చిత్తూరులో పశువుల అక్రమ రవాణా

    June 16, 2021 / 09:13 AM IST

    చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసా

    హైదరాబాద్ షేక్‌పేట్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్ట్

    February 1, 2021 / 03:00 PM IST

    banjara hills police busted prostitution racket: హైదరాబాద్ షేక్ పేట్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఇద్ద�

    హైదరాబాద్ ల్యాబ్ లో డ్రగ్స్ తయారీ

    August 18, 2020 / 08:28 AM IST

    హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ ల్యాబ్ లో డ్రగ్స్ తయార�

    సెక్స్ రాకెట్‌లో టీవీ నటి, సింగర్ అరెస్టు

    January 17, 2020 / 10:24 AM IST

    హై ప్రొఫైల్ ఉన్న ముగ్గురు మహిళా ఆర్టిస్టులతో పాటు ఓ మైనర్‌ను సెక్స్ రాకెట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని అంధేరీలో ఓ 3 స్టార్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేర అంధేరీ తూర్పు పోలీసులు హోటల్ పై గుర

    అమ్మ కానికి గర్భం : నల్గొండలో సరోగసి కలకలం

    September 2, 2019 / 09:55 AM IST

    అమాయక మహిళలను ట్రాప్ చేసి సరోగసికి చేస్తున్న ముఠా డొంక కదులుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలో సరోగసి కలకలం రేపుతోంది. డబ్బులు అధికంగా వస్తాయనే ఆశతో భార్యకు సరోగసి చేయించిన ఘటన వెలుగులోకి రావడంతో ముఠా గుట్టు రట్టవుతోంది. కేసులో సూర్యాపేటకు చెం�

    పేదోళ్లే టార్గెట్ : విశాఖలో కిడ్నీ రాకెట్

    May 9, 2019 / 08:01 AM IST

    వారికి పేదోళ్లే టార్గెట్. ఆర్థిక అవసరాలతో ఇబ్బందులు పడుతున్న  వారిని ట్రాప్ చేస్తారు. వారి కిడ్నీలను దోచేస్తారు. విశాఖ  పట్టణంలో కిడ్నీ రాకెట్ ముఠా బట్టబయలైంది. ఆర్ధిక అవసరాలు ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ గా కిడ్నీ రాకెట్ దంద�

    ఎన్నికల వేళ కలకలం : రూ.281 కోట్ల భారీ కుంభకోణం

    April 9, 2019 / 04:14 AM IST

    ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్‌లో భారీ స్కామ్‌ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్‌ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.

    కాల్ సెంటర్ దందా : అప్పు ఇస్తాం అంటూ కోట్లు కొట్టేశారు

    March 26, 2019 / 05:51 AM IST

    హైదరాబాద్‌ : దోపిడీకి ఏదీ అనర్హం కాదు. ఈ మాటనే నమ్ముకున్న కొంతమంది కాల్ సెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు.  పర్సనల్ లోన్ల పేరుతో కోట్లు దోచుకున్నారు. ఈ ముఠా గుట్టును బైట పెట్టారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు.    చెన్నైక�

10TV Telugu News