Home » Radha Krishna Kumar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించని డార్లింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది.. ఇక ఏమాత్రం సైలెన్స్ గా ఉన్నా ఫాన్స్ నుంచి వచ్చే కామెంట్స్ తట్టుకోలేం అనుకున్నారు రాధేశ్యామ్ టీమ్. వరసగా అప్ డేట్స్ ఇస్తూ, ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు.
ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా..
రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచడయ్యా.. ఇలా మళ్లీ సోషల్ మీడియా రచ్చ మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్. మార్చ్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ సైలెన్స్..
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్..
రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ విషయంలో వెనకబడిందని ఫీలయ్యారు ఫాన్స్. ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. మరి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి.
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్.. దేశ విదేశాల్లోనూ అభిమానులు సంపాదించుకున్నాడు. ‘సాహో’గా హాలీవుడ్ రేంజ్ సినిమాతో నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా..
సంక్రాంతి ఖచ్చితంగా రావాలనుకున్న రాధేశ్యామ్ కరోనాతో వెనక్కు తగ్గాడు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి కొత్త డేట్ తో వచ్చేందుకు సిద్దమయ్యాడు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా..