Home » Rafel deal
2007-2012 మధ్య యూపీఏ హయాంలో భారత్ కు రాఫెల్ యుద్ధవిమానాలను అమ్మే డీల్ కోసం సుషేన్ గుప్తా అనే ఓ మధ్యవర్తికి ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ నుంచి కమిషన్లు చెల్లించబడ్డాయని తాజాగా
రాఫెల్ డీల్ విషయంలో మోడీ సర్కార్ కు ఊరట లభించింది. రాఫెల్ రివ్యూ పిటిషన్లను ఇవాళ(నవంబర్-14,2019) సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ డీల్ కు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 36 యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన స
రఫేల్ కేసుకు సంబంధించి చౌకీదార్ చోర్ హై అని అని సుప్రీం కోర్టు చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ డీల్ లో తన వ్యాఖ్యల పట్ల కోర్టుకు భేషరతు క్షమాపణ కోరుతూ బు�
రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే
అంబానీపై మరో పిడుగు పడింది. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీ పాత్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. ఫ్రాన్స్ మీడియా మరో వార్తతో సంచలనం రేపింది. ఆ ఒప్పందానికి అంబానీకి సంబంధాలున్నాయనే అర్థం వచ్చేలా పరోక్షంగా కథనాన్ని ప్రచురించింది. ఇందులో
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ తమ ఎజెండాకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. అధికార పక్షమే లక్ష్యంగా విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి.