Home » Raheja Mind Space
హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో 74 మంది కరోనా అనుమానితులున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఓ 24ఏళ్ల టెకీకి కరోనా వైరస్ సోకడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రహేజా మైండ్ స్పేస్ ఖాళీ అయిపోయింది. ఉద్యోగులు రాకపోవడం… కంపెనీలు ఇంటి వద్ద నుంచే ఉద్యోగులను పని చేయ్యమని సూచనలు చెయ్యడంతో ఎప్పుడూ టెక్కీలతో సంద
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో కరోనా అనుమానితుడు వచ్చాడు.