Home » Rahul gandhi Bharat Jodo Yatra
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో కొనసాగుతోంది. ఇండోర్ జిల్లాలోని సన్వెర్ పట్టణం నుండి మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. ఉజ్జయినిలో షిప్రా నది ఒడ
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో యాత్ర పూర్తైంది. 80వ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ వెంట ప్రియాంకగాంధీ యాత్రలో పాల్గొ�
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివ
ప్రియాంక వాద్రా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతున్న క్రమంలో నవంబర్ 23 నుంచి 25 తేదీ మధ్యలో ఆమె రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కోర్టు తీర్పుపై కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది.. కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర యొక్క ట్విట్టర్ హ్యాండిల్పై బెంగళూరు కోర్టు ఆదేశించిన విషయం మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మేము కోర్టు కార్యకలాపాలకు హాజరుకాలేదు
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో నేటితో ముగియనుంది. కామారెడ్డి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సాయంత్రం సమయంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం ప�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకరోజు (శుక్రవారం) విశ్రాంతి అనంతరం సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉత్సహాంగా కొనసాగింది. ఉదయం చౌటకూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కంసాన్ పల్లి వరకు కొన
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర గురువారం పటాన్ చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్ ఆలయం నుంచి ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత క
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం భాగ్యనగరంలో ఉత్సాహంగా సాగింది. ఎంజే మార్కెట్, గాంధీ భవన్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాహుల్కు స్వాగతం పలికారు.
ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో డ్రామాలు ఆడతారు. కేసీఆర్ ఇక్కడ చెప్పేదొకటి.. ఢిల్లీలో చేసేది ఒకటి. మోదీతో కేసీఆర్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.