Home » Rahul gandhi Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. సోమవారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ బస్టాప్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కొత్తూరువరకు కొనసాగింది. �
భారత్ జోడో యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంద�
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్న ఆమె.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Bharat Jodo Yatra Telangana: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. శుక్రవారం భారత్ జోడో యాత్ర ఉదయం 6గంటలకు నారాయణపేట జిల్లా మరికల్ నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర �
ఏపీకి మూడు రాజధానులు విషయంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అవసరంలేదని రాజధానిగా అమరావతి ఒక్కటి చాలు అని భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ అన్నారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం 7గంటలకు మాండ్యా జిల్లాలోని కె మాలేనహళ్లిలో పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చ�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజు ప్రారంభమైంది. సోమవారం కేరళ రాష్ట్రంలోని అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్లో 'భారత్ జోడో యాత్ర'ను పునఃప్రారంభించారు.
Bharat Jodo Yatra 4th day: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం తమిళనాడులోని కన్యాకుమారిలోని ముళగుమూడు నుంచి నాలుగో రోజు ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రహదారిప
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం మూడో రోజు నాగర్కోయిల్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతారా అని మీడియా ప్రశ్నించగా.. రాహుల్ ఆసక్త�
రాహుల్ గాంధీ చేయాల్సింది ‘భారత్ జోడో’ యాత్ర కాదు ‘అఖండ భారత్’ కోసం పాదయాత్ర చేయాలి అంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో అసోం సీఎం హిమంత చేసిన వ్యాఖ్య�