Home » Rahul Gandhi.Congress party
భారత్ జోడో యాత్రలో నేను చాలా నేర్చుకున్నానని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశంకోసం నడిచానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపామని, బీజేపీ దానిని దూరం చేసిందని ర
ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను పార్లమెంట్లో గౌతమ్ అదానీని విమర్శించాను. ప్రధాన మంత్రితో అతనికి సంబంధం ఏమిటని ప్రశ్నించాను. నేను ప్రశ్నలు లేవనెత్తిన వెంటనే కేంద్ర మంత్రు�
ఢిల్లీ: బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూకూర్చోమని ఆ�