Home » Rahul gandhi
Hathras Protest : హత్రాస్ (Hathras) నివురుగప్పిన నిప్పులా మారింది. మృతురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందే అనే డిమాండ్తో కాంగ్రెస్ యూపీ ఇంచార్జ్ ప్రియాంక ధర్నాకు దిగారు. మరోవైపు.. TMC MP తో పో
కాంగ్రెస్ లీడర్ Rahul Gandhiని ఉత్తరప్రదేశ్ పోలీసులు కిందకు తోసేశారు. అతని తర్వాత ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటి సభ్యులను కలిసేందుకు వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ
deepika padukone praising rahul gandhi:బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. .గతంలో ఓ ఇంటర్య్వూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన వీడియో ఒక్కటి సోష
మోడీ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ, చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంతకాలంగా ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ తాజాగా… కరోనా సంక్షోభం
2011నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం( India Against Corruption), ఆమ్ ఆద్మీ పార్టీ వెనుక బీజేపీ హస్తముందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. జన్ లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 2011, 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయం తెలిసి
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం ఆమె విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆమె వెళ్లినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. సోనియాతోపా�
\ తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని వెనక్కి తీసుకునేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడు చర్య�
దేశ ఆర్థిక స్థితి ఇలా ఉండటానికి మోడీ విధానాలే కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా జీడీపీ (దేశ స్థూల జాతీయోత్పత్తి) చారిత్రక కనిష్ఠానికి పడిపోవటానికి ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ కారణమని జీఎస్టీని ఉద్దేశించి విమర్శిం
రాజకీయాల్లో పట్టు కోల్పోతే అసహనం పెరిగిపోతుందనడానికి రేణుకా చౌదరి ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం రేణుకా చౌదరికి ఖమ్మం జిల్లాపై పట్టు సడలింది. గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సందిగ్ధతపై శివసేన పార్టీ రెస్పాండ్ అయ్యింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని వెల్లడించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదికయం ప్రకటించింది. �