Home » Rahul gandhi
మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు పన్నులను తగ్గించడం మానుకోవ
భారత దేశపు అతి పురాతన పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ లో లీడర్ షిప్ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అనేది చర్చకు దారి తీసింది. నెహ్రూ-గాంధీ కుటుంబాలకు చెందిన వారే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలా? వేరే వాళ్లకు అవకాశ
కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ ఓ లీడర్ సోనియా గాంధీకి రక్తంతో లేఖ రాయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డ్ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత సందీప్ తన్వార్ ఈ లే
23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాసిన లేఖ ఆ పార్టీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. బీజేపీతో కు�
ఏన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది ? ఏఐసీసీ తాాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసిన అనంతరం జరుగుతున్న సీడబ్ల్యూసీ వర్చువల్ మీటింగ్ హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఈ పార్టీకే చెందిన నేతలు రాసిన లేఖపై చర
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జ�
ఇవాళ(ఆగస్టు-20,2020)భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ స
మనదేశంలో ఫేస్బుక్ వ్యవహారంపై దుమారం రేగింది.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఫేస్బుక్పై రాజకీయ రగడ జరుగుతోంది.. ఈ అంశంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన కథనంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.. బీజేపీ నేతల విద్వేషపూరిత �
భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్ల�
చౌక ధరల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇందుకు స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యం భారత్కు