Home » Rahul gandhi
ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ గనుల్లో మైనర్ బాలికలపై లైంగిక దోపిడీ కేసు విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రణాళిక లేని లాక్డౌన్లో ఆకలితో అమ్మాయిలు భయంకరమైన ధరను చెల్లించారని రాహుల్ చెప్పా�
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారతదేశపు కరోనా COVID-19 పోరాటం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ విమర్చించారు. కొవిడ్ క�
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం లడఖ్ పర్యటనలో సందర్భంగా చైనాతో పోరాడి అమరులైన సైనికుల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. హిమాలయ ప్రాంతంలోని ప్రజలు చైనా తమ భూభాగాన్ని తీసేసుకుందంటు�
దేశంలోని బ్యాంకులను నిండా ముంచిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నేపథ్యంలో.. అలా రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ ఫ్రెండ్స్ ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించ
భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చాలా విషయాల్లో తాను విభేధిస్తానని,కానీ ఫైట్ చేయడానికి ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని,లాక్ డౌన్ అనేది ఓ పాస్ బటన్ లాంటిదని రాహు
ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 19న జనతా కర్ఫ్యూ ప్రకటించి మార్చి 22న నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ రోజు చివర్లోనూ లాక్ డౌన్ గురించి ప్రస్తావించలేదు. పలు రాష్ట్రాలు సమస్యకు తగినట్లు స్పందించి స్వయంగా లాక్ డౌన్ ప్రకటించేశాయి
సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం�
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. రోజు వారీ కూలీల విషయం ఏంటీ ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వెంటనే వారికి ప్రత
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టి