Home » Rahul gandhi
ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్నెస్ తక్కువే. అది స్టేట్కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షులు, ఇతర సభ్యులు ఎన్నికయ్యాక తొలిసారి ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ నూతన అధ్యక్షుడు శైలజానాధ్ రాహుల్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ కాంగ్రెస్ ఇన్�
శనివారం(ఫిబ్రవరి-1,2020)దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్తో తెలిసిపోయింద
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులు ఎవరి ఇచ్చారు? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న శుక్రవారం (జనవరి 30,2020)న జామియా వర్శిటీలో విద్యార్దులు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం కల్పెట్ట�
సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�
మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ రెడీ అయినట్లు సమాచారం. ఇటీవల జరిగిన హర్యాణా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చూపించడంలో ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే జాతీయస్థాయిలో పార్టీలో నాయ
రాష్టం విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్కు స్థానం లేకుండా పోయింది. విభజన పాపం అంతా కాంగ్రెస్దే అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఎన్నికలను ఎదుర్కొంది. కానీ ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని అసాధారణ ప�
మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి నిలబడే దమ్ము మోడీకి లేదని రాహుల్ విమర్శించారు.ప్రధాని మ