Home » Rahul gandhi
ప్రధాని మోడీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి..కూల్చేటంపై బీజేపీ దృష్టి పెట్టి బిజీ బ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫిబ్రవరి 29వ తేదీనే ఈ పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం కాంగ్రెస్ ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవలే ఈయన ఇటల�
ఈశాన్య ఢిల్లీలో గత వారం 4రోజుల పాటు సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ సహా పలు రాజకీయ పా
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ లేమి సృష్టంగా కనిపిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో అమానుషం జరిగింది. ఇద్దరు దళితులను అత్యంత పాశవికంగా దాడి చేశారు. రూ.500 దొంగిలించేందుకు ప్రయత్నించారంటూ ఆరోపిస్తూ వారిద్దరిని విచక్షణ లేకుండా స్కూ డ్రైవర్ తో చిత్రహింసలు పెట్టారు టూ వీలర్ ఏజెన్సీ సిబ్బంది. ఈ ఘట�
సరిగ్గా సంవత్సరం.. భారతదేశం ఉలిక్కిపడ్డ రోజు. దేశానికి రక్షణ కల్పించే సైనికులకే భద్రత కరువైన రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుత
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ కూడా గతంలో కండే కాస్త పుంజుకుంది. ఆప్ పార్టీ మాత్రం దుమ్ము రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. కానీ ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతా తెరవలేదు. �
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ
లోక్ సభలో ప్రధాన మంత్రి మోడీ పంచ్ డైలాగ్లు విసిరారు. ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి. అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ..నవ్వుతూ ఎంజాయ్ చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవ�