Home » Rahul gandhi
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.
గోవా పర్యటనకు ఒంటరిగా వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జంటగా తిరిగొచ్చారు. వస్తు వస్తు ఓ కొత్త కుటుంబ సభ్యుడ్ని తీసుకొచ్చి తల్లి సోనియా గాంధీకి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ కొత్త బహుమతిని చూసిన సోనియా గాంధీ ఎంతో సంతోషించారు. కుమారుడు రా�
ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..
కొంతకాలంగా పంజాబ్ లో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో..
భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ తన పాదయాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 370 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ ప్రయాణంలో ఎంతో మంది రైతులు, మహిళలు, యువతను కలిశానని అన్నారు.
కాంగ్రెస్కు పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి పనుల్లో పాలుపంచుకుంటున్నారు.
రాహుల్ గాంధీతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుమారి సెల్జా, రాష్ట్ర పార్టీ చీఫ్ దీపక్ బైజ్ సహా ఇతర నేతలు రైలులో ప్రయాణించారు. షెడ్యూల్ ప్రకారం, రాహుల్ గాంధీ ఎక్కిన రైలు రాయ్పూర్కు సాయంత్రం 5:45 గంటల�
ప్రధాని మోదీ తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటారని, కానీ కులగణన చేయడం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ వ్యూహాలతో ఎలా అప్రమత్తంగా ఉండాలో మేము నేర్చుకున్నాం. కర్ణాటకలో మేము స్పష్టమైన విజన్ ప్రజలకు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలుపై ప్రత్యేక దృష్టిసారించాం.
ఇప్పుడెలా అని కేంద్ర సర్కారు భయపడిందని రాహుల్ చెప్పారు. చివరకు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.