Home » Rahul gandhi
దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంప�
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తుల్లో పార్లమెంటుకు రాగా, ప్రియాంక గాంధీ వాద్రా నల్ల సల్వార్ సూ�
దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్లో పెరిగిపోయిన నిరుద్యోగం, ధరలపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతోన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని కాంగ్రె�
వాళ్లు నేషనల్ హెరాల్డ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఉద్దేశం బెదిరింపులేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాస్త ఇబ్బంది పెడితే మేము మౌనమైపోతామని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచిస్తున్నారు. కానీ మేం ఎప్పటికీ అలా చేయబోం. ప్రజాస్వామ్యాన�
హవేరీ హోసముట్ స్వామీజీ మాట్లాడుతూ... ''ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారు'' అని వ్యాఖ్యానించారు. అయితే, హవేరీ హోసముట్ స్వామీజీ చేసిన వ్యాఖ్య
''ఎనిమిదేళ్ళలో దేశంలో 22 కోట్ల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూలో నిలబడ్డారు. వారిలో కేవలం 7.22 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే రాజా (రాజు)కు కోపం వస్తుంది. నిజం ఏంటంటే... ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్�
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు 12గంటలు సోనియాను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిందని, అవసరమైతే మరోసారి పిలుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రాహుల్ విచారణ స�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు మూడో రోజు కూడా విచారణ చేస్తున్నారు. ఈక్రమంలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టటంతో రాహుల్ తో పాటు 18మ�
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి తాను మాట్లాడుతున్నందుకే తన కూతురుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్న�