Home » Rahul gandhi
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ షాక్ ఇచ్చారు. పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈ మేరకు ఓ లేఖ రాశారు. అంతేకాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై ఆయన �
భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయంటూ చేసే విమర్శలపై పటోలే స్పందిస్తూ ‘‘మమ్మల్ని వారసత్వ రాజకీయాలు అని నిందిచే వారే.. నాగ్పూర్లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగ్పూర్ నుంచి వచ్చే ఆదేశాల అనుసారమే బీజేపీ దేశాన్ని పాలిస్తుంది. కానీ క
బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులు ఆగస్టు 15న విడుదల అయ్యారు. కాగా, వీరి విడుదలపై అనేక అభ్యంతరాలు, అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా విడుదలైన రోజే ఈ నేరస్తులకు జైలు బయటే సన్మానం జరిగింది. వారి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుతూ, పాదాలు
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంపై ఆనంద్ శర్మను ప్రశ్నించగా ‘‘పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా అన�
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారుడు, కూతురు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి విదేశాలకు వెళ్ళనున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమె విదేశాలకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అయితే, ఢిల్లీలో ‘మెహంగై పర్ హల్లా బోల
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోతే దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బాధపడతారు. చాలా మంది ఇళ్లు దాటలేరు కూడా. అందుకే రాహుల్ తనకు తానుగానే ముందుకు వచ్చి ఈ పదవిని చేపట్టాలి. పార్టీ సెంటిమెంట్లను రాహుల్ అర్థం చేసుకోవాలి. న�
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసక్తికనబర్చట్లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియా గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ తిరిగి ఆ పదవి చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు మళ్లీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ కూడా నిరాకరించారు.
ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఇది నా కార్యాలయం. ఇది నా కార్యాలయం కాకముందు నుంచి వయనాడ్ ప్రజల కార్యాలయం. ఇలాంటి కార్యాలయంపై దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. విధ్వంసం ఎప్పుడూ సమస్యల్ని పరిష్కరించదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం మంచ�
బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.