Home » Rahul gandhi
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్ప
‘భారత్ జోడో యాత్ర’ వచ్చే బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఆ రోజు భారీ సభ, ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం గురువారం ఉదయం ఏడు గంటలకు యాత్ర మొదలవుతుంది. ఈ కార్యక్రమం మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ లాంటిది కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరిగిందని, ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోందన్నారు.
ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేముందు కూడా పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనంటూ రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
దేశంలో పెరిగిపోతోన్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసన తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడతామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో కాంగ�
దేశంలో ప్రతి గంటకూ ఐదుగురు రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అదే సమయంలో ప్రధానికి అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు రూ. 85కోట్లు సంపాదిస్తున్నాడని గౌతమ్ అదాని పేరు ప్రస్తావించకుండా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ట్విటర్ వేద�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచివ్యక్తే కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత మాత్రం ఆయనకు లేదని ఆ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇవాళ గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ... ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ సలహాలు తీసుకుని, పార్టీని
తాజాగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇంటింటి త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఇందుకు చైనాలో తయారైన పాలిస్టర్ జెండాలను ది
కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఈ మీటింగ్ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నిర్ణయిస్తారు.
ఇవాళ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటోన్న నేత గురించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రజలకు తెలిసి ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మ�