Home » Rahul gandhi
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) రేపు సమావేశం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సిడబ్ల్యుసి భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ�
భారత తొలి ప్రధానమంత్రి జవహార్లాల్ నెహ్రూ సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం వద్దే ఉంటున్నాయి. మధ్య మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అధినేతలుగా బయటి వ్యక్తులు వచ్చినప్పటికీ అంతిమంగా మళ్లీ గాంధీ కుటుంబమే పార్టీకి నాయకత్వం వహించాల
నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చే�
‘‘బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయి. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. బ్లాక్ మ్యాజిక్, మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికీ, �
అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల భారి నుంచి తోటి నాయకుడిని కాపాడేందుకు రాహుల్ గాంధీ అతడి కాలర్ బిగుతుగా పట్టుకోవడం నిన్నటి నిరసనలో హైలైట్గా నిలిచింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులంతా దీనికి సంబంధించిన వీడియోను ఫొటోలను సోష�
కాంగ్రెస్ ప్రతిరోజు ఏదో ఒకరోజు నిరసన చేస్తూనే ఉంది. అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. బహుశా వారికేదైనా రహస్య అజెండా ఉండి ఉంటుంది. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి రైడ్లు జరగలేదు. అ
ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.
ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్వే క్యాంప్ పోలిస్ స్టేషన్లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర�
పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�
మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న