Home » Rahul gandhi
Rs.41వేల కాస్ట్లీ టీషర్టు వేసుకుని పాదయాత్ర అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జైడో యాత్రపై బీజేపీ విమర్శలు చేసింది. దానికి కాంగ్రెస్ మాత్రం తగ్గకుండా మోడీ ధరించిన రూ.10లక్షల సూట్ మాట ఏంటీ అంటూ ఎదురుదాడికి చేస్తోంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనను ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ సభ్యులు కలిశారు. ఆ యూట్యూబ్ ఛానెల్ కు 18 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. గత ఏడాది ‘విలేజ్ క�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం మూడో రోజు నాగర్కోయిల్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతారా అని మీడియా ప్రశ్నించగా.. రాహుల్ ఆసక్త�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. మూడోరోజు యాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనగా వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ గాంధీ ఉత్సాహంగా ముందుకు
కన్యాకుమారి టు కశ్మీర్. 12 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాలు.3571 కిలోమీటర్ల రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ‘భారత్ జూడో యాత్ర’తో కాంగ్రెస్ రాత మారేనా? పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా? అనే చర్చ జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన సందర్భంగా కన్యాకుమారిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇప్పుడు భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం
కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. ‘‘వైద్యం నిమిత్తం నేను విదేశాల్లో ఉంటున్న నేపథ్యంలో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొ�
భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. యాత్ర ప్రారంభించనున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ అధికారికంగా యాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమవుత