Home » Rahul gandhi
పార్టీ సీనియర్ నేతలు చాలా సందర్భాల్లో రాహుల్ మళ్లీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అలాగే పార్టీలోని చాలా మంది కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 'మై లీడర్ రాహుల్' అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు కూడా నడిపారు. కానీ, రాహుల్ ప్రతీసారి �
పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ పాల్గొన్నారు. రేసర్ల మధ్యలో కూర్చొని బోటులో ప్రయాణించారు. ఈ విషయమై రేసర్లు స్పందిస్తూ తమకు రాహుల్ తమకు మరింత ఉత్సహాన్ని ఇచ్చి క్రీడా స్ఫూర్తిని పెంపొందించారని అన్నారు. దీనికి సంబంధి�
ఈ రేసులో తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గెహ్లోత్, థరూర్ మధ్య పోటీ ఉంటుందనే చర్చలు సైతం ఆ మధ్య బాగానే కొనసాగాయి. అయితే తాజా ప్రతిపాదనతో మళ్లీ రాహుల్నే ముందుకు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్త
కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 'భారత్ జోడో యాత్ర' 7వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కేరళలోని కనియాపురం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ యాత్రను మొదలుపెట్టారు. కేరళలో ఈ యాత్ర 17 రోజుల పాటు ఉంటుంది. ఇవాళ యాత్ర ప్రారంభించేముందు రాహుల్ గాంధీ ట్విటర్ లో ద�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఖరీదైన టీ-షర్టు ధరిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై ఆ పార్టీ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను టీ-షర్టులు, అండర్వేర్ల గురించి మాట్లాడను. బీజేప�
భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని, సమాజంలోని రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా అన్ని వర్గాల వారూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ''ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, విభజన రాజకీయాలకు �
2021లో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ జార్జ్ పొన్నయ్యను అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రాహుల్ కలిసిన సందర్భంలో కూడా హిందూ
‘‘రాహుల్ బాబా విదేశీ టీ-షర్ట్ ధరించి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రకు వెళ్లేముందు ఆయన మొదట భారత దేశ చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. రాహుల్ బాబాతో పాటు కాంగ్రెస్ నేతలకు ఓ విషయం గుర్తు చేయాలని అనుకుంటున్నాను. గతంలో రాహుల్ గాంధీ పార్ల�
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన యాత్రలో మెజారిటీ శాతం బీజేపీయేతర ప్రాంతాలే ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలు మినహా.. రాహుల్ పర్యటించే ఏ ప్రాంతంలో బీజేపీ అధికారంలో లేదు. పైగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల�
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ధ్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్ ఇస్తున్నారు. ‘గోలి మారో’ అంటూ విధ్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్�