Home » Rahul gandhi
భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అతి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఏమైంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు.. ఏడా�
భారతదేశం ఏకం కావాలంటూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రం ఆంధ్రపదేశ్ లోకి ఎంటర్ అయ్యింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన అనంతపురం జిల్లాలోని డి.హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలో ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ అడుగు పెట్టారు. దీంతో ఏపీ కా
స్వాతంత్ర్యోద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమిటని ఓ విలేకరి అడిగినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆ కాలంలో బీజేపీ లేదని, స్వాతంత్ర్యోద్యమంలో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆరెస్సెస్ బ్రిటిష్వారికి సహాయపడిందని, దామ�
కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్.. శనివారం అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ ''ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో నా అభిప్రాయం చెప్పడం సరికాదు. పోటీలో ఉన్న ఇద్దరూ మంచి ప్రతిభావంతులు. గాంధీ కుటుంబ అనుయాయులు అని మాట్లాడటం మాత్రం సరికాదు'' అని అన్�
రాజస్తాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వా�
బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇవాళ ఆయన కర్ణాటకలోని తుముకూర్ లో భారత్ జోడో యాత్రలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘బ్రిటిష్ వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాయం చేసింది. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ అం�
వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో అక్టోబర్ 7న రాహుల్ గాంధీ సోదరి.. ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. మరో 15 రోజుల పాటు కర్ణాటకలో కొనసాగనున్న జోడో యాత్రలో ప్రియాంక గాంధీ సోదరుడు..పార్టీ శ్రేణులతో కలిసి నడు
రాహుల్ గాంధీ లేఖపై కర్ణాటక సీఎం స్పందించారు. గున్న ఏనుగుకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని, అటవీ అధికారులతో మాట్లాడి దానిని రక్షించేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆదివారం మైసూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ యాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు రాహుల్ గాంధీ ఫొటోలు ముద్రించి ఉన్న అనేక జెండాలు చేతబూని యాత్రలో భాగస్వామ్యమయ్యారు. కాగా, కొన్ని జెండ�