Home » Rahul gandhi
సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు ప్రధాని అవుతారట..ప్రధాని అవ్వాలంటే ముందు తన సొంత నియోజకవర్గంలో గెలవాలి అంటూ రాహుల్పై కేటీఆర్ సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ నేత రహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ లోని బహదూర్ గూడలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన శంషాబాద్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఓ అమ్మాయి నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. �
తెలంగాణలో టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మారూప్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవినీతికి పాల్పడేవారితో కలిసి తాము వెళ్లలేమని చెప్పారు. తె�
తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ముగిసింది. అక్కడే బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు బాలానగర్ జంక్ష
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.నాలుగు రాష్ట్రాలు..19 జిల్లాల గుండా కొనసాగిన జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. శనివారం (అక్టోబర్ 29,2022)ఉదయం తెలంగాణలోని మహబూబ్ నగర్ మండల పరిధిలో ప్రారంభం కాగా..ఈ యాత్రలో రాహుల్ గ�
భారత్ జోడో యాత్రలో అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు. అతనిలో.. ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. జనంతో ఇంటరాక్ట్ అవుతున్న తీరు కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను కలిసేందుకు వచ్చిన వారితో రాహుల్ మెలుగుతున్న తీరు, జనంతో కలిసి అతను వే
మహబూబ్నగర్ జిల్లాలో రాహుల్ జోడో జోష్
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నాలుగో రోజు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యంలో పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిశారు. ఇవాళ మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల
ట్విటర్ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఇప్పటికైన ట్విటర్ యాజమాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామని రాహుల్ అన్నా�
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మూడో రోజు ప్రారంభమైంది. నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం యలిగండ్ల నుంచి ఆయన యాత్ర మొదలు పెట్టారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు భోజనం విరామం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, గోప్ల�