Home » Rahul gandhi
నారాయణపేట జిల్లాలో రాహుల్ జోడో యాత్ర ప్రారంభం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ �
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. ఖర్గేకు కాంగ్రెస్�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దీపావళిని పురస్కరించుకుని ఈ యాత్రలో పాల్గొంటున్న సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకుల అందించాడు.
ఏపీకి అమరావతే రాజధాని
విభజన హామీలను అమలు చేయాల్సింది కేంద్రమే..
రాహుల్ మాట్లాడుతూ.. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని కావాలని, అక్కడి రైతుల పోరాటానికి తాను సంఘీభావం తెలుపుతున్నానని చెప్పారు. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. పోలవర�
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో క
137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇది ఆరోసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతోంది. 1939,1950,1977,1997, 2000లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుమారు 9,3000 మంది నాయకులు, కార్యకర్తలు (పీసీసీ డెలిగేట్స్) ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. కాంగ్రెసేతర అధ్యక్షుడు ఎన్నికకానుండటం గ�
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక సోమవారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే అంశంలో సందేహాలున్నాయి. ఎందుకంటే ఆయన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.