Home » Rahul gandhi
శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాసేపు రాహుల్తో కలిసి నడిచారు, ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్లతో సావర్కర్ స్నేహం చేసిన మాట వాస్తవమే. అంతే కాదు జైలు నుంచి విడుదలయ్యేందుకు బ్రిట�
భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం ఆలాపనపై అధికార భారతీయ జనతా పార్టీ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నుంచి కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు సహా దేశ నలుమూలల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా చేరారు. ఆయన శుక్రవారం రాహుల్ గాంధీని కలుసుకుని, పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు రాహుల్ను చంపుతామంటూ ఇండోర్లో బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది.
రాహుల్ సహా ఎవరూ ఈ విషయాన్ని గమనించకుండా దాదాపు అర నిమిషం అలాగే నిల్చున్నారు. ఇంతలో గీతం మనది కాదని తేరుకుని, ఆ పాటను వెంటనే ఆపేశారు. ఆ తర్వాత జగ గణ మన ప్లే చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, నేపాల్ జాతీయ గీతాన్ని ఆపగానే కొందరు ‘భారత్ మాతా కీ జై’ అ�
రాహుల్ గాంధీ సావర్కర్ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్ను అవమానించారు, కాబట్టి నేను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. సమరయోధుడిని అవమానించినందుకు నేను ఫిర్యాదు చేస్తాన�
ఇక ఇదే మీడియా సమావేశంలో దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాహుల్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఎన్నడూ లేనంత నిరుద్యోగిత నేడు కనిపిస్తోందని, అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని రా�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయన పటూర్ లోని అకోలా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికి రాహుల్ యాత్ర
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు.
యాత్రలో అనేక పార్టీలు, నేతలు రాహుల్ గాంధీని కలుసుకుని భారత్ జోడో యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన కీలక నేత ఆదిత్య థాకరే శుక్రవారం ఈ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మీడి�
సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్ వరకు కొనసాగనుంది. 150 రోజుల్ల�