Home » Rahul gandhi
‘‘నా ఇమేజ్ను దెబ్బతీయడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఇది నాకు నష్టం చేకూర్చుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే, ఇది నాకు లాభాన్నే చేకూర్చుతుంది.. ఎందుకంటే సత్యం నా వైపు ఉంది. నా మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు.. దీంతో నేను స�
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అదుపు తప్పి కిందపడిపోయార�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీసాలు తిప్పి అలరించారు. రాహుల్ గాంధీ గడ్డం, మీసాలు పెంచడంతో ఆయనను ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ లా ఉన్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యల
భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్కు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హత్య చేస్తానని లేఖ ద్వారా బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దయా అలియాస్ ప్యారే అలియాస్ నరేంద్ర సింగ్గా గుర్తించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ ఆ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రైహన్ వాద్రా కూడా పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి భారత
బుధవారం రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ఓ ప్రచార ర్యాలీలో హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంలోనే రాహుల్ను సద్దాం హుస్సేన్తో పోల్చారు. యాత్రలో రాహుల్ గెడ్డం బాగా పెరిగిన విషయం తెలిసిందే. అయ�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సినీ తారలు పాల్గొంటుండటంపై బీజేపీ విమర్శలు చేసింది. సినీ నటులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి రప్పించుకుంటోందని విమర్శించింది.
ప్రజల్లో నుంచి ఓ వ్యక్తి లేచి రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుతగిలి, ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘మీరు హిందీలో మాట్లాడండి.. మాకు ఆ భాష అర్థమవుతుంది. మళ్ళీ దాన్ని అనువాదించి ఇంకొకరు చెప్పే అవసరం లేదు’’ అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో రాహుల్ గాంధీ తన ప్రసంగ�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అధికారం నుంచి వైదొలగిన నేతలు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. గుజారాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ�
40 మందితో కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినప్పటికీ గెహ్లాట్ మినహా ముఖ్య నేతలు ఎవరూ గుజరాత్లో అడుగు పెట్టింది లేదు. వాస్తవానికి గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తం గెహ్లాట్ భుజాల మీదే ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మేన�