Home » Rahul gandhi
‘‘కశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ సారి బీజేపీ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. నాకు వారు ఓ లేఖ రాశారు. కరోనా వ్యాప్తి చెందుతోందని, యాత్రను ఆపాలని అన్నారు. పాదయాత్రను నిలిపేందుకు వారు సాకులు చెబుతున్నారు. మాస్కులు ధరించాలని, కరోనా వ్యాప్తి
''కాంగ్రెస్ చేస్తున్న భారత్ జోడో యాత్ర గురించి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే పలు ఆదేశాలు జారీ చేస్తోంది.. లేఖలను పంపుతోంది’’ అని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కరోనా నిబంధనలు పాటిస్తుందని, అయితే, భారత్ జోడో యా�
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజ
ప్రజలతో ఎలా ప్రవర్తించాలో రాహుల్ నేర్చుకోవాలి అంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక సభలో రాహుల్ ప్రవర్తించిన తీరు కారణంగా బీజేపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారు.
భారత్ జోడో యాత్రపై కోవిడ్ ప్రభావం పడింది.మరోసారి కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు భారత్ లో కూడా నెలకొన్న పరిస్థితుల రీత్యా రాహుల్ గాంధీ,అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ రాశారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు త�
అమేథీ నియోజకవర్గం ఎప్పటి నుంచో గాంధీ కుటుంబానికి కంచుకోట. ఈ స్థానం నుంచి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో వారసత్�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
మన దేశంలోని 37 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత నిద్రపోయారు. వాస్తవానికి చైనా ఏం చేయబోతోందో రాహుల్ గాంధీకి తెలుసు. ఎందుకంటే, ఆ దేశానికి వాళ్లు చాలా దగ్గరి వాళ్లు. అది మొన్ననే రుజువైంది. చైనా కమ్యూని�
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ హోరాహోరి పోటీని ఇచ్చింది. 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని పూర్తిగా నిలువరించలేకపోయినప్పటికీ.. మొదటిసారి డబుల్ డిజిట్కు తీసుకువచ్చింది. కానీ ఈసారి ఎన్నిక�
సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్, చైనా దేశాలు మాటిమాటికీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోంది. చైన�