Home » Rahul gandhi
అదానీ, అంబానీలు దేశంలో అనేక మంది రాజకీయ వేత్తల్ని, మీడియాను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు చేసిన ఆమె, తన సోదరుడు రాహుల్ గాంధీని మాత్రం కొనలేరని తేల్చి చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రం తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించ�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి 2022 కొత్త వెలుగుని ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. అదే ప్రభ 2023లోనూ కొనసాగితే 2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూస్తుందని చెప్పా�
బీజేపీయే నాకు గురువు..ఆ పార్టీ నేతలే నాకు మార్గదర్శకులు అంటూ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థి ఎంపీ రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (76) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో కమల్ నాథ్ మాట్లాడుతూ... ‘‘2024 లోక్సభ ఎన్నికల గురించి
ఢిల్లీలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోలీసులు భద్రత పెంచారు. భారత్ జోడో యాత్రకు సరైన భద్రత కల్పించడం లేదంటూ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఢిల్లీ పోలీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి దశ ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ యాత్ర జనవరి 3 నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా అఖిలేష్ యాదవ్తోపాటు, మాయావతి తదితరులను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు �
ఈ విషయమై ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో.. ‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చ�
బీజేపీ నేతలు తనను పప్పు అనడంపై రాహుల్ స్పందిస్తూ ‘‘నేను అలాంటివి పట్టించుకోను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఎవరినీ ధ్వేషించను. మీరు నన్ను కొట్టినా నేను ధ్వేషించను. నన్ను పప్పు అని పిలవడాన్ని నేను ప్రచారంగా భావిస్తాను. నిజాని�
ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు. ఇటీవల గుజరాత్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మోదీ తల్లి హీరాబె�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని శ్రీ రాముడితో పోల్చుతూ ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఎటువంటి రాజకీయాలు చేయడానికైనా వెనకా