Home » Rahul gandhi
‘‘ఈ యాత్రలో మేము సుదీర్ఘ ప్రసంగాలు చేయం. ఈ యాత్ర మాట్లాడేందుకు కాదు.. ప్రజలు చెప్పే వినేందుకు. మేము ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాము. ప్రతిరోజు దాదాపు 25 కిలోమీటర్లు నడుస్తాం. 6-7 గంటలు మీరందరూ చెప్పేది వింటాం. 10-15 నిమిషాల పాటు మా ప్రణాళికలు ఏంటో చెబుతాం
పాండవుల్లో 50 ఏళ్ల వయసులో తమ చెల్లికి ముద్దు పెట్టిన వారు ఎవరు? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ ప్రశ్నించారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ ను రాహుల్ గాంధీ ‘‘21వ శతాబ్దపు కౌరవులు’’ అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో �
ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్�
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ టీ-షర్టుతో కనిపించారు. ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. పైగా చెప్పులు లేకుండా కనిపించారు. తాజా ఈ విషయమై రాహుల్ గాంధీని ప్రశ్నించగా..
ఆదివారం హర్యానాలోని కురుక్షేత్రలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మేం (కాంగ్రెస్) ముందుకు కూడా కదలలేమని అంటున్నారు. కానీ హింద
సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులకు పైగా యాత్రలో ప్రస్తుతం యూపీలో కొనసాగుతోంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పా�
రొటీన్ చెకప్లలో భాగంగానే సోనియా ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో పాటు తన బృందం ఆమెకు వైద్య పరీక్షల�
రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చిన
‘‘రాహుల్ గాంధీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో ఏం జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా చైనా ముందు భారత్ లొంగిపోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ తికమకపడే, ఆందోళన చెందే ఉండ�
రాహుల్కి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఆకాంక్షిస్తూ అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ లేఖ రాశారు.