Home » Rahul gandhi
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి జమ్మూకశ్మీర్ లోని గుల్మర్గ్ లో స్నోమొబైల్ నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశా�
భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి అయ్యింది. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో రాహుల్ గాంధీ రిలాక్స్ అవుతున్నారు. జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్లో మంచుపై స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన అనంతరం మూడవరోజు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలోనే రాహుల్ నుంచి కాల్ వచ్చింది. మోకాలికి గాయమైందని, నడవడం కాస్త ఇబ్బందిగా ఉందని, మరో నాయకుడితో యాత్ర సాగించాలని రాహుల్ నాతో చెప్పారు. ఆ సమయంలోనే ప్రియాం
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ప్రధాని మోదీ ప్రభుత్వం కాపాడుతున్నట్లు స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంటులో రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంపై �
ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేత�
''ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు? అదానీ సంస్థలు ఏనాడూ డ్రోన్లను తయారు చేయలేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసింది. దేశంలోని ఇతర కంపెనీలు కూడా అభివృద్ధి చేశాయి. అయినప్పటికీ, ప్రధాని మోదీ ఇజ్ర�
‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారా...? అంటే నిజమనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహా�
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగిసింది. ఇవాళ శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది. దీనికి దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యే అవకాశాలు �
దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందులో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. మొత్తం 21 పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించగా కొన్ని పార్టీల నేతలు హాజరు కావడం లేదు. వారిలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ,