Home » Rahul gandhi
ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేస
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 13, 2019న రాహుల్ మాట్లాడుతూ ‘‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలంతా మోదీ ఇంటి పేరుతోనే ఎందుకు ఉంటారు’’ అని ప�
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులను మీడియా ప్రశ్నించగా ప్రత్యేక సీపీ (ఎల్వో) ఎస్పీ హూడా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీతో మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జ�
స్పీకర్ ముందు ఇరువైపులా కూర్చుని చర్చించుకోవాలి. వాళ్లు (విపక్షాలు) రెండడుగులు ముందుకు రావాలి. అలాగే మేము (అధికార పక్షం) రెండడుగులు ముందుకెళ్తాం. అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. కానీ పార్లమెంటులో మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్�
కొద్ది రోజుల క్రితం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేక�
కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సం
భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘బసవేశ్వరుని విగ్రహం లండన్లో ఉంది. కానీ అదే లండన్లో భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం. మన శతాబ్దాల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య �
రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు.
సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులు మోహరించడం.. ఉక్రెయిన్ లో చోటుచేసుకుంటున్న పరిణామ�