Home » Rahul gandhi
Revanth Reddy : అనర్హత వేటు వేయడం దుర్మార్గం
రాహుల్ గాంధీ గత ఏడాది నవంబరులో భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావర్కర్ బ్రిటిష్వారికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకునేవారు అన్నారు. తనను అండమాన్ సెల్యులార్ జైలు నుంచి విడుదల చేయాలని కోర
భయపడను..క్షమాపణ చెప్పను
రేపు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిరసనలు
రాహుల్ గాంధీపై అనర్హత రాజ్యాంగ విరుద్ధం. ఇది హీనమైన చర్య. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాహుల్ గాంధీ మా పార్టీ కాకపోయినా ప్రజాస్�
నిన్న జరిగిందాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది. 1975లో జరిగింది గుర్తు చేసుకుంటూనే రాహుల్ గాంధీకి జరిగింది ఎంత వరకు సముచితమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాజకీయ దురుద్దేశం, ఒకరిపై మరొకరు ద్వేషం మొదలైనవి దేశానికి గతంలో ఎలాంటి ప్ర�
ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి రోజు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచం నవ్వుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. పుచ్చకాయల దొంగ ఎవరూ అంటే మోదీ భుజాలు తడుముకున్నట్లు ఉంది. ఇలాగే ఉంటే భారత సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతమవుతుం
2019లో కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?" అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరువ�
అనర్హత వేటు గురించి ప్రశ్నించగా న్యాయపరమైన అంశాలను తాను మాట్లాడబోనని, ఏమైనా ఉంటే తన లీగల్ టీం ద్వారా తెలుసుకోవాలని రాహుల్ సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడ్డం కోసం నేను ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన ప్రశ్నలకు సమాధ�
రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్లో పిటిషన్ దాఖలైంది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన తర్�