Home » Rahul gandhi
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
ఎంపీగా అనర్హత వేటు తరువాత రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని మార్చి 27న రాహుల్ గాంధీకి హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ 2004 నుంచి 12 తుగ్లక్ లేన్ నివాసంలో ఉంటున్నారు.
రేపటితో రాహుల్ బెయిల్ గడువు ముగియనుంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే పుర్ణేశ్ మోదీ గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రి తేజస్వీ యాదవ్ ఉమ్మడి ప్రకటన చేశారు.
రాహుల్ గాంధీ ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానాలు లేవు. అందుకే రాహుల్ మీద అనర్హత వేటు వేశారు. గౌతమ్ అదానీని కాపాడేందుకే రాహుల్ ను బయటకు పంపారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోంది. ప్రధాని రోజూ బట్టలు మారుస్తారు. కానీ దేశంలో ఎలాంటి మార్పు �
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు
రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు కాస్త ఊరటనిచ్చే అంశమే. అయితే, ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే మాత్రం ఇవాళ దక్కలేదు.
కోర్టు తీర్పు అనంతరం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ పిటీషన్లో రాహుల్ కోరారు.
ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే కర్ణాటక కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉంది దివ్య స్పందన. త్వరలో కర్ణాటక ఎలక్షన్స్ వస్తుండటంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా చేసిన ఓ ప్రచార కార్యక్రమంలో.....................