Home » Rahul gandhi
వచ్చే ఏప్రిల్ 5 నుంచి రాహుల్ కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఒంటరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుం
వయనాడ్ లోక్సభ స్థానానికి ఉపఎన్నిక తేదీని ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదని సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
వీర్ సావర్కర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనువడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా ఖండించారు. సావర్కర్ ఎప్పుడు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్ కు సవాల్ విసిరారు.
రాఫేల్ యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి ‘కమాండర్ ఇన్ తీఫ్’ అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రసం
అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.
రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్�
మా నిరసనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందుకే నిన్న కూడా కృతజ్ణతలు తెలిపాను, ఈరోజు కూడా చెబుతున్నాను. ప్రజా సంక్షేమం, భద్రత మా ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా మేము స్వాగతిస్తాం. అలాగే
రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు.
బీజేపీ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ తిప్పి కొట్టారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఓబీసీలే కాదని, మరి ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లా
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తన కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఘోరంగా అవమానించారని, అయినా తాము మౌనంగా ఉన్నాయని ప్రియాంకా గాంధీ చెప్పారు.