Home » Rahul gandhi
Rahul Gandhi Bhart Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 100వ రోజుకు చేరుకుంది. శుక్రవారం 100వ రోజు రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలోని మీనా హైకోర్టు నుంచి ఉదయం 6గంటలకు రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించారు. భారీ సంఖ్యలో కాంగ్ర�
భారత్ జోడో యాత్రంలో భాగంగా ప్రస్తుతం రాహుల్ రాజస్తాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గురువారం దౌసా జిల్లాలోని బగ్డి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్ఎస్ఎస్లోకి మహిళల్ని అనుమించరు. ఎందుకు మహిళల్ని అణచివేసేదే వారు. ఆర�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో నిన్న పాల్గొన్న భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆ తర్వాత పలు అంశాలపై మాట్లాడారు. సామాజిక భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరుకుంటు�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఇందులో భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన క
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ముగ్గురు బాలికలకు ఇచ్చిన మాట నెరవేర్చారు. రాహుల్ గాంధీతో హెలికాప్టర్ లో తిరగాలని ఉందని చెప్పగా రాహుల్ వారి కోరికను నెరవేర్చారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్లోనే పర్యటించనున్నారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్తూ అక్కడున్న వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేస్తున్న పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆయన �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డాన్స్ చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభా వేదికపై గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆయనతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలూ పాదం కదిపారు.
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ టీచర్ను అధికారులు సస్పెండ్ చేశారు. సెలవు కావాలని, ఓ ముఖ్యమైన పని ఉందని గిరిజన వ్యవహారాల శాఖకు చెందిన ఓ ప్రాథమిక పా�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ 83వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్లోని ఉజ్జైన్లో సాగుతోంది. ఈ యాత్రలో గురువారం బాలీవుడ్ సినీ నటి పాల్గొన్నారు.