Home » Rahul Gandi
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నగర వీధుల్లో యాత్ర ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికి.. �
మల్లికార్జున ఖర్గే అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంక వాద్రాతో పాటు సిడబ్ల్యుసి సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు �
Bharat Jodo Yatra: కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతున్నారు. మహిళలు, యువత, చిన్నార�
కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. 13వ రోజు మంగళవారం ఉదయం 6.30గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజు ప్రారంభమైంది. సోమవారం కేరళ రాష్ట్రంలోని అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్లో 'భారత్ జోడో యాత్ర'ను పునఃప్రారంభించారు.
బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బీజేపీ, జేడీ(యూ) ప్రభుత్వం కాస్త.. కొద్ది రోజుల వ్యవధిలోనే జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎనిమిదవ సారి సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యా
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఆరు గంటలపాటు విచారించారు. సాయంత్రం 6గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే బుధవారం సైతం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు స�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశంలోని యువత భవిష్యత్తు తో పాటు దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్�
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాహుల్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. తిరిగి 17న విచారణకు రావాలని ఆదేశించా�